Saturday, 16 January 2021

Corona Vaccine: ఐటీ హబ్ లో కోటి మంది ప్రజలు, 8 కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలు, 1 లక్ష వ్యాక్సిన్ లు!

బెంగళూరు: భారతదేశంలో 3,006 కేంద్రాల్లో నేడు కోవిడ్ వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు సిటీలో 8 కేంద్రాల్లో కోవిడ్ టీకాలు వేస్తున్నారు. ఐటీ కంపెనీలకు ప్రపంచ ప్రసిద్ది చెందిన బెంగళూరు సిటీలో ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా కోవిడ్ టీకాలు వేసే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. బెంగళూరులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3swZa04
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour