Saturday, 16 January 2021

కోవాక్సిన్ టీకాలు తీసుకున్న వారు సమ్మతి పత్రంపై సంతకం .. దుష్ప్రభావం ఎదురైతే పరిహారం

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది. భారతదేశంలో అత్యవసర వినియోగానికి కేంద్ర అనుమతించిన రెండు వ్యాక్సిన్లలో ఒకటి కోవిషీల్డ్ కాగా మరొకటి కోవాక్సిన్ . కోవిషీల్డ్ స్వీకరించే వ్యక్తులు ఎలాంటి పత్రాలను, నిబంధనలను అంగీకరించాల్సిన అవసరం లేకపోగా, కోవాక్సిన్ విషయంలో మాత్రం టీకా తీసుకున్నవారు సమ్మతి పత్రంపై సంతకం చేసి షరతులు అంగీకరించాలి. ఒకవేళ టీకాలు తీసుకున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XKQQf8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour