Sunday, 31 January 2021

మళ్లీ నిర్బంధంలోకి సూకీ: రాత్రికి రాత్రి అరెస్టులు: పొరుగుదేశంలో ఏం జరుగుతోంది?

రంగూన్: పొరుగు దేశం మియన్మార్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోసారి ఆ దేశం సైనిక పాలనలోకి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ సైన్యాధికారులు రాత్రికి రాత్రి అరెస్టుల పర్వానికి తెర తీశారు. అంగ్‌సాన్ సూకీని నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆమెతో పాటు అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్‌డీ)కి చెందిన పలువురు నేతలను అరెస్ట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36tUUp0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour