Sunday, 31 January 2021

ఆ 11 మంది మరణానికి కారణమేంటీ..? వైద్యారోగ్యశాఖకు నిపుణుల లేఖ

కరోనా వైరస్ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చిందనే ఉపశమనం మాత్రం కొంత ఉంది. అయితే టీకా తీసుకొని కొందరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 11 మంది వరకు మృతిచెందారు. దీంతో వారి మరణానికి కారణం ఏంటో విచారణ జరపాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖకు లేఖ రాశారు. టీకా తీసుకున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ctVHdm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour