భారత్లో కరోనా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్లో అత్యవసర పరిస్ధితుల్లో వ్యాక్సిన్ వినియోగానికి సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్ధలకు డ్రగ్ కంట్రోలర్ అనుమతి కూడా లభించింది. త్వరలో కేంద్రం అధికారిక ఆమోద ముద్ర వేసిన వెంటనే ఈ రెండు వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లకు తొందరపాటుగా అనుమతులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ne5plO
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment