Tuesday, 5 January 2021

ప్రజల కోసమే వ్యాక్సిన్- అన్ని జాగ్రత్తలలతోనే- సీరం, భారత్‌ బయోటెక్‌ ఉమ్మడి ప్రకటన

భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్‌లో అత్యవసర పరిస్ధితుల్లో వ్యాక్సిన్‌ వినియోగానికి సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్ బయోటెక్‌ సంస్ధలకు డ్రగ్‌ కంట్రోలర్‌ అనుమతి కూడా లభించింది. త్వరలో కేంద్రం అధికారిక ఆమోద ముద్ర వేసిన వెంటనే ఈ రెండు వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లకు తొందరపాటుగా అనుమతులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ne5plO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour