Tuesday, 5 January 2021

నీ ఇంట్లో ఆడపిల్లలకు ఇలాగే జరిగితే ఏం చేస్తారు: రేపులు చేసే వారికి జగన్ ఆదర్శం: అనిత ఫైర్

అమరావతి: తెలుగు మహిళా అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్‌బ్యురో సభ్యురాలు వంగలపూడి అనిత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్దారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేసేంత హీన స్థితికి ముఖ్యమంత్రి దిగజారిపోయారని ఆరోపించారు. రాష్ట్రంలో అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయని, శాంతిభద్రతలు కరవయ్యాయని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rVknAz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour