Sunday, 17 January 2021

ఏపీలో దాడులు జరిగిన ఆలయాల పర్యటనలో చిన్నజీయర్ స్వామి .. ఆలయాల రక్షణ అందరి బాధ్యత అని ధర్మ ప్రబోధం

రామతీర్థం ఘటన తరువాత ఏపీలో ఆలయాలలో విగ్రహ విధ్వంసం ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ స్వామిజీలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా నెల్లిమర్ల లోని రామతీర్థంలో పర్యటించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17వ తేదీ నుండి రాజకీయాలకు అతీతంగా ఆలయాల ధర్మ పర్యటనను కొనసాగిస్తానని ప్రకటించారు. అందులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Kt8JMy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour