Sunday, 17 January 2021

ఏపీ ఆలయాల ఘటనల్లో షాకింగ్‌- నిధుల వేట- మద్యం మత్తులోనే విధ్వంసాలు

ఏపీలో చోటు చేసుకున్న ఆలయాల ఘటనలపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్టులు కూడా చేస్తున్నారు. పలు కేసుల్లో పురోగతి ఉందని పోలీసులు ప్రకటించారు. అయితే రాష్టంలో చోటు చేసుకున్న ఆలయాల ఘటనలను స్ధూలంగా గమనిస్తే ఇందులో రాజకీయ ప్రమేయం కనిపించడం లేదని తెలుస్తోంది. కేవలం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sHFI11
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour