Thursday, 14 January 2021

ఢిల్లీ సరిహద్దుల్లోనే ట్రాక్టర్ ర్యాలీ -ఎర్రకోట వద్ద కాదు -రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆటంకాలుండవు: రైతులు

వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు గురువారంతో 51వ రోజుకు చేరాయి. కేంద్రంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోన్న దరిమిలా రైతులు తమ ఉద్యమ కార్యాచరణను ఉధృతం చేశారు. దేశ గణతంత్ర దినోత్సవవం రోజున భారీ ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించి తీరుతామని రైతు సంఘాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3if5DIl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour