Thursday, 14 January 2021

ఎల్లుండి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభించనున్న మోడీ- తొలిరోజు 3లక్షల మందికి టీకా

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఎల్లుండి ఉదయం కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రారంభించే అవకాశముంది. తొలిరోజు 3 లక్షల మంది బాధితులకు కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి చేపట్టనున్న కరోనా వ్యాక్శినేషన్‌ భారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35DGzFJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour