Sunday, 31 January 2021

మార్కెట్ల పతనం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలి..!

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో స్వతంత్ర భారతంలోనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అతి క్లిష్టమైన బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. వైరస్ కారణంగా భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.7 శాతానికి పడిపోనుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) 11 శాతంగా ఉంటుందని అంచనా. కరోనా కారణంగా ఆర్థికంగా మనుగడ కోసం ఇబ్బందులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r8VdgO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour