Sunday, 31 January 2021

ప్రజల అంచనాలకు అనుగుణంగా బడ్జెట్: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

2020-21 బడ్జెట్ ప్రజల అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఆయన కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు సరయిన కేటాయింపులు ఉంటాయని చెప్పారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ భరోసాతో బడ్జెట్ ఉంటుందని తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36qFVfi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour