Sunday, 17 January 2021

కరోనా వ్యాక్సినేషన్‌- కేంద్రానికి షాకిచ్చిన రాష్టాలు- టార్గెట్‌కు ఆమడదూరంలో- ఎందుకంటే ?

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై యుద్ధంలో భాగంగా కేంద్రం అందుబాటులోకి తెచ్చిన టీకాను రాష్ట్రాలు క్షేత్రస్దాయిలో హెల్త్‌ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు ముందుగా అందిస్తున్నాయి. అయితే రెండు రోజుల వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ తర్వాత అందుతున్న ఫలితాలు కేంద్రానికి షాకిచ్చేలా ఉన్నాయి. పలు రాష్ట్రాలు కరోనా వ్యాక్సినేషన్‌ కోసం కేంద్రం విధించిన లక్ష్యాన్ని అందుకోలేకపోయినట్లు తేలింది. దీంతో టీకాల పంపిణీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XPnV9M
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour