Sunday, 17 January 2021

కొత్త ప్రాజెక్ట్ ల డీపీఆర్ లను కేంద్రానికి పంపటంపై ఏపీ, తెలంగాణా వేచి చూసే ధోరణి ... కారణం ఇదే!!

ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలలో నిర్మించ తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల డీపిఆర్ లు కేంద్రానికి సమర్పించాలని ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి రెండుసార్లు లేఖలు రాసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మాత్రం కేంద్రానికి డీపీఆర్ లు సమర్పించే విషయంలో వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నాయి. ఏపీ ఏం చేస్తుంది అన్న దానిపై తెలంగాణ,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2M1iPEA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour