Tuesday, 26 January 2021

సిక్కుల మనుగడకే ప్రమాదం: అమెరికాలో రోడ్డెక్కిన ఖలిస్తాన్: రాయబార కార్యాలయం ముట్టడి

వాషింగ్టన్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయదలిచిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా అమెరికాలో ఖలిస్తాన్ మద్దతుదారులు రోడ్డెక్కారు. భారీ ప్రదర్శన నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయాన్ని ముట్టడించారు. రాయబార కార్యలయం వద్ద ఆందోళనలను నిర్వహించారు. ప్లకార్డులు, ఖలిస్తాన్ జెండాలను ప్రదర్శించారు. న్యూయార్క్‌లోని భారత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36d8UmU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour