వాషింగ్టన్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయదలిచిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతుగా అమెరికాలో ఖలిస్తాన్ మద్దతుదారులు రోడ్డెక్కారు. భారీ ప్రదర్శన నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయాన్ని ముట్టడించారు. రాయబార కార్యలయం వద్ద ఆందోళనలను నిర్వహించారు. ప్లకార్డులు, ఖలిస్తాన్ జెండాలను ప్రదర్శించారు. న్యూయార్క్లోని భారత
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3t7EWur
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment