Friday, 8 January 2021

తూర్పుగోదావరిలో పవన్‌ టూర్‌పై ఉత్కంఠ-దివీస్‌ బాధితులకు మద్దతుగా బహిరంగసభ

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దివీస్‌ ల్యాబొరేటరీస్‌ పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు మరోసారి ఉదృతమయ్యాయి. ఫార్మా యూనిట్ల ఏర్పాటు కోసం జోరుగా ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో స్ధానికుల ఆందోళనలు పెరిగాయి. దీంతో స్ధానికంగా జరుగుతున్న నిరసనలకు మద్దతు ప్రకటించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఇవాళ తూర్పుగోదావరి వెళ్లనున్నారు. తొండంగి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Xmb9PO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour