Friday, 8 January 2021

దిగ్గజ నేత,గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత... ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం...

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత మాధవసిన్హా సోలంకి(94) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. సిన్హా మృతి పట్ల ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. 'మాధసిన్హా సోలంకి మరణం కలచివేసింది. గుజరాత్ రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరిస్తున్న మాధవసిన్హా ఒక బలమైన నాయకుడు. గుజరాత్ సమాజానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39jFgx3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour