గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత మాధవసిన్హా సోలంకి(94) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గాంధీనగర్లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. సిన్హా మృతి పట్ల ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. 'మాధసిన్హా సోలంకి మరణం కలచివేసింది. గుజరాత్ రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరిస్తున్న మాధవసిన్హా ఒక బలమైన నాయకుడు. గుజరాత్ సమాజానికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39jFgx3
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment