Saturday, 16 January 2021

పేదల కోసం మరో పథకం రెడీ: ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్ సర్కార్: అచ్చి వచ్చిన సెంటర్‌లోనే

విజయవాడ: రాష్ట్రంలో మరో పథకం అమల్లోకి రాబోతోంది. జగన్ సర్కార్ దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులకు లబ్ది కలిగించే స్కీమ్ ఇది. చౌక ధరల డిపోల ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని తెల్లరేషన్ కార్డుదారుల ఇళ్ల వద్దకు పంపిణీ చేసే వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nVFcsh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour