అమరావతి: రాష్ట్రంలో కొద్దిరోజుల కిందటి వరకు వరుసగా కొనసాగుతూ వచ్చిన ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఉదంతంపై రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాక పుట్టిస్తున్నాయి. విగ్రహాల విధ్వంసం ఘటనల్లో తెలుగుదేశం, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారనే విషయం తమ దర్యాప్తులో తేలిందంటూ ఆయన చేసిన ప్రకటన పట్ల రెండు పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LIgr5Q
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment