ప్రముఖ మలయాళ కవి, గేయ రచయిత అనిల్ పనచూరన్ మృతిచెందారు. కరోనా వైరస్ చికిత్స తీసుకుంటూ చనిపోయారు. కేరళలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయనకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. అయితే అతని మృతిపై భార్య మాయా అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేయాలని కోరడంతో.. సోమవారం పంచనామా చేసిన తర్వాత దహన సంస్కరాలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oeKgZY
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment