Tuesday, 5 January 2021

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ -ఒక్కొక్కరి నెత్తిన రూ.70వేల భారం -కాగ్ సంచలన రిపోర్టు -జగన్ సర్కార్ మౌనం

ఏడేళ్ల కిందట రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఏరకంగానూ కోలుకోలేకపోవడం అటుంచితే, అప్పుల భారం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఏడాదిన్నర కిందట వైసీపీ అధికారంలోకి వచ్చి, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ‘అప్పు చేసి పప్పు కూడు' అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. ప్రభుత్వాల ఆదాయ, వ్యయాలపై ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించే స్వంత్ర ప్రతిపత్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oi0Tnq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour