Monday, 11 January 2021

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోతుల సునీత-బీఫారం ఇచ్చిన సీఎం జగన్- కొత్త రాజకీయం

ఏపీలో గతంలో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చుకోవాలంటే రాజీనామా చేసి రావాలని గతంలో ప్రకటించిన సీఎం జగన్‌ దాన్ని అక్షరాలా అమలు చేస్తున్నారు. గతంలో తమ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను తిరిగి అభ్యర్ధిగా నిలబెట్టి గెలిపించుకున్న వైసీపీ.. ఇప్పుడు అదే కోవలో మరో ఎమ్మెల్సీగా పోతుల సునీతను ఎంపిక చేసింది. వైసీపీలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oA1ukz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour