Monday, 11 January 2021

బిగుసుకుంటోన్న చిక్కుముడి: మొన్న భార్గవ్ రామ్..ఇప్పుడాయన కుటుంబం: అజ్ఙాతంలోకి: గాలింపు

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయిన్‌పల్లి కిడ్నాప్ ఉదంతం చిక్కుముడి మరింత బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు కాగా.. ఆమె భర్త భార్గవ్ రామ్ అదృశ్యం అయ్యారు. ఒకవంక- పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తుండగానే.. మరోవంక భార్గవ్ రామ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nz615F
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour