న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ఇంకొద్దిసేపట్లో బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోన్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ను సమర్పిస్తారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోండటం వరుసగా ఇది తొమ్మిదోసారి. ఇదివరకెప్పుడూ లేని కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య నిర్మలా సీతారామన్ బడ్జెట్ను రూపొందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సారి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39yEHjX
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment