Sunday, 31 January 2021

ఏపీలో ఇవాళ్టి నుంచి ఎలిమెంటరీ స్కూళ్లు ‌- తల్లితండ్రులకు సూచనలివే...

ఏపీలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన విద్యాసంస్దలను ప్రభుత్వం దశల వారీగా ఫునఃప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలు ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రాథమిక పాఠశాలలను కూడా తిరిగి ప్రారంభిస్తోంది. కరోనా ప్రభావం తగ్గడం, అత్యల్ప సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నందున ఇవాళ్టి నుంచి ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ్టి నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39Bjg24
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour