Thursday, 28 January 2021

ఢిల్లీ బోర్డర్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. వెనక్కి తగ్గని రైతులు.. చంపే కుట్ర అన్న రాకేశ్ టికాయిత్...

ఢిల్లీ సరిహద్దుల్లో గురువారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. వేలాదిగా రంగంలోకి దిగిన పోలీస్ బలగాలు సరిహద్దుల్లో నుంచి రైతులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించాయి. అయితే రైతులు పోలీసులకు ఎదురొడ్డి నిలబడ్డారు... నిరసన ప్రదేశాన్ని ఖాళీ చేసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరగక తప్పలేదు. అంతముందు రైతులు నిరసన చేస్తున్న ప్రదేశాలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ou8Vc4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour