Thursday, 28 January 2021

ఉచిత సిలిండర్లు..జన్‌ధన్ ఖాతాల్లో నగదు బదిలీ..ఆత్మనిర్భర్ భారత్: రాష్ట్రపతి

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి కిందటే ఆరంభం అయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. భారతరత్న,మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా కరోనా బారిన పడి మరణించిన ఉభయ సభ సభ్యులకు ఆయన నివాళి అర్పించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి తన ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ckJFTf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour