జైపూర్: దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్ను సృష్టిస్తున్నాయి..బిత్తరపోయేలా చేస్తోన్నాయి. వాహనాలను రోడ్ల మీదికి తీసుకుని రావడానికే దడ పుట్టించేలా మారాయి. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి వంద రూపాయల మార్క్ను దాటింది. 101 రూపాయలకు చేరింది. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో గురువారం నాటి పెట్రోల్ ధర నూటొక్క రూపాయలు దాటిన నేపథ్యంలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iXS0h3
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment