Thursday, 28 January 2021

పెట్రోల్ రేట్ రూ.వంద మార్క్‌ను దాటిన వేళ..ప్రభుత్వం సంచలన నిర్ణయం: రాష్ట్రాలకు సంకేతాలు

జైపూర్: దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్‌ను సృష్టిస్తున్నాయి..బిత్తరపోయేలా చేస్తోన్నాయి. వాహనాలను రోడ్ల మీదికి తీసుకుని రావడానికే దడ పుట్టించేలా మారాయి. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి వంద రూపాయల మార్క్‌ను దాటింది. 101 రూపాయలకు చేరింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో గురువారం నాటి పెట్రోల్ ధర నూటొక్క రూపాయలు దాటిన నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iXS0h3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour