ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇవాళ మొదలైంది. నామినేషన్ల స్వీకరణతో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. మరోవైపు ప్రభుత్వం ఎస్ఈసీ నిమ్మగడ్డతో యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఓవైపు సహకరిస్తూనే మరోవైపు ఎక్కడికక్కడ కత్తెర్లు వేస్తూ అడుగడుగునా అడ్డుకుంటోంది. దీంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ నిమ్మగడ్డ కూడా వదులు కోవడం లేదు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r013AX
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment