Friday, 29 January 2021

ఐ అండ్ పీఆర్ కమిషనర్‌పై చర్యలు, ఏకగ్రీవాలపై షాడో టీంలు: నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీల ఏకగ్రీవ ఎన్నిక అంశం హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏగ్రీవాలపై పూర్తిస్థాయిలోనిఘా పెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చి చెప్పారు. శుక్రవారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YuHFjb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour