అమరావతి: రాష్ట్రంలో పంచాయతీల ఏకగ్రీవ ఎన్నిక అంశం హాట్ టాపిక్గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏగ్రీవాలపై పూర్తిస్థాయిలోనిఘా పెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చి చెప్పారు. శుక్రవారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YuHFjb
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment