Friday, 29 January 2021

ఢిల్లీ పేలుడు: విమానాశ్రయాలు, ప్రభుత్వ భవనాలకు అలర్ట్, ఇజ్రాయెల్ మంత్రికి జైశంకర్ ఫోన్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీకి సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న తక్కువ తీవ్రత గల పేలుడుతో భద్రతా విభాగం అప్రమత్తమైంది. ఫుట్‌పాత్ వద్ద పేలుడు సంభవించిందని, పార్కింగ్ చేసిన పలు కార్ల అద్దాలు పగిలిపోయాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే, ఈ పేలుడు ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3owR3xl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour