Monday, 4 January 2021

బ్రేక్ పడుతుందా.. లైన్ క్లియర్ అవుతుందా... 'సెంట్రల్ విస్టా'పై నేడు సుప్రీం కీలక తీర్పు...

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. న్యాయమూర్తులు ఏఎం ఖాన్‌విల్కర్,దినేశ్ మహేశ్వరి,సంజీవ్ కన్నా నేత్రుత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం(జనవరి 5) ఉదయం 10.30గంటలకు తీర్పు వెల్లడించనుంది. ఈ పిటిషన్లపై ఇప్పటికే వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం గతేడాది నవంబర్ 5న తీర్పును

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nciUSR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour