Monday, 4 January 2021

భయపెడుతున్న బర్డ్ ఫ్లూ..హిమాచల్‌లో 1800 పక్షులు మృత్యువాత,కేరళలో 36వేల పక్షులను చంపేయనున్న అధికారులు

దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే రాజస్తాన్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బయటపడ్డ ఈ వైరస్ తాజాగా కేరళ,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వెలుగుచూసింది. దీంతో మున్ముందు ఇతర రాష్ట్రాలకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందా అన్న ఆందోళన నెలకొంది. వైరస్ వ్యాప్తిని గుర్తించిన రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3olITc8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour