Saturday, 23 January 2021

నిమ్మగడ్డకు ప్రాణభయం: ఆయనపై తక్షణ చర్యలు: డీజీపీ సవాంగ్‌కు లేఖ

అమరావతి: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను వ్యతరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కాకర్ల వెంకట్రామిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారం మరింత ముదిరింది. డీజీపీ కార్యాలయానికి చేరింది. ఇప్పటికే ఈ వ్యాఖ్యల ప్రభావం పెను రాజకీయ దుమారానికి దారి తీసింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఆయన వెనుక ఉన్నారంటూ రాజకీయ ప్రత్యర్థులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Mgi0YW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour