Saturday, 23 January 2021

వైసీపీకి ఓటమి భయం... అధికార పార్టీ పతనానికి ఇదే నాంది.. : పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల సైరన్ మోగడంతో ప్రతిపక్ష టీడీపీ అధికార వైసీపీని ఢీకొట్టేందుకు సిద్దమవుతోంది. తాజాగా టీడీపీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు... పంచాయతీ ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ ఎన్నికలే వైసీపీ పతనానికి నాంది కావాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న రౌడీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39dTRuM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour