Thursday, 14 January 2021

ఏపీ అభివృద్ధి కోసమే అప్పులు -చంద్రబాబు శాపనార్థాలే జగన్‌కు దీవెనలు :మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అప్పుల భారం నానాటికీ పెరుగుతోందని కాగ్ రిపోర్టులు సైతం హెచ్చరించాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లోనే లక్ష కోట్ల రూపాయలకుపైగా అప్పులు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో.. నవంబర్ నాటికే రూ.73 వేల కోట్ల రుణం తెచ్చినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంపై మొత్తం అప్పుల భారం రూ.3.73 లక్షల కోట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35FEol4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour