Thursday, 14 January 2021

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం: మంటలార్పేందుకు 20 ఫైరింజన్లు, తీవ్రంగా శ్రమించి..

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా‌లోని భాగ్ బజార్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి 20 ఫైరింజిన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి. అయితే, సుమారు 40 గుడిసెలు అప్పటికే కాలి బూడిదయ్యాయి. బాఘ్ బజార్ మహిళా కాలేజీకి సమీపంలోనే ఈ అగ్ని ప్రమాదం చోటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oHWoD3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour