Saturday, 2 January 2021

నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన జగన్ -స్థానిక సంస్థల్లో ‘ప్రత్యేక పాలన’ పొడిగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య కొనసాగుతోన్న ఆధిపత్యపోరులో కీలక మలుపు చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల విషయంలో తుది నిర్ణయం నిమ్మగడ్డదేనని, ఎన్నికల నిర్వహణకు జగన్ సర్కారు సహకరించాల్సిందేనని హైకోర్టు కరాకండిగా తీర్పు చెప్పిన తర్వాత కూడా ఎస్ఈసీకి చెక్ పెడుతూ ఏపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/352cNKG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour