Friday, 1 January 2021

రైతుల పోరాటానికి మద్దతుగా మావోయిస్ట్ ల లేఖ .. మోడీ వల్లే వ్యవసాయ రంగ సంక్షోభమన్న మావోలు

దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దులలో రైతుల పోరాటం కొనసాగుతోంది. దిక్కులు పిక్కటిల్లేలా మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో తీవ్రంగా ఉన్న చలి ఆందోళన చేస్తున్న రైతుల ప్రాణాలు తీస్తున్నప్పటికీ రైతులు మాత్రం ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమ ప్రాణాలు పోయినా సరే వ్యవసాయ చట్టాల రద్దు చేస్తేనే తిరిగి వెళతామని తేల్చి చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rL5bpv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour