Sunday, 24 January 2021

తెలంగాణలో కరోనా: తగ్గిన మరణాలు -కొత్తగా 197 కేసులు -రేపట్నుంచి ప్రైవేటు వైద్య సిబ్బందికి టీకాలు

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి చాలా వరకు తగ్గింది. మరణాలు, కొత్త కేసులు అదుపులోకి వచ్చాయి. అదే సమయంలో రికవరీలు పెరిగి, యాక్టివ్ కేసులు తగ్గాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండగా... సోమవారం నుంచి ప్రైవేటు మెడికల్ సిబ్బందికి కూడా టీకాలు అందించనున్నారు.. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pfF3BG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour