Sunday, 24 January 2021

కరోనా: భారత్ రికార్డు -వారంలో 16లక్షల మందికి టీకాలు -కొత్తగా 14,849 కేసులు, భారీగా తగ్గిన మరణాలు

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. మరణాల సంఖ్య భారీగా పడిపోవడం ఊరటకలిగిస్తున్నది. రికవరీలు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు తగ్గుముఖంపట్టాయి. మరోవైపు వైరస్ వ్యాప్తి నియంత్రణలో వజ్రాయుధంగా భావిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. టీకాల పంపిణీలో భారత్ సరికొత్త రికార్డులు సాధించింది. వివరాల్లోకి వెళితే.. Shrishti Goswami అనే నేను సీఎంగా -ఒక్కరోజు ముఖ్యమంత్రిగా రికార్డు -అసెంబ్లీ సమావేశాలు కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a1tqYt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour