Tuesday, 29 December 2020

Sabarimala: శబరిమలలో మకరవిలక్కుంకు ఏర్పాట్లు, స్వామియేశరణం అయ్యప్ప, ఆరోజు రాజకుటుంబం!

శబరిమల/ పందలం/ కొచ్చి: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్పస్వామి మండల పూజలు పూర్తి అయ్యాయి. అయ్యప్పస్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించి, పూజించే మండల దీక్షను వేలదిమంది భక్తులు పూర్తి చేసుకున్నారు. కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానంలో సాంప్రధాయం ప్రకారం మండల పూజలు పూర్తి అయ్యాయి. శబరిమలలో ఇక మకరవిలక్కు ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి శబరిమల దేవస్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37TIs2D
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour