'బ్రాహ్మిణ్ క్రికెట్ టోర్నమెంట్...' సోషల్ మీడియాలో ఇప్పుడు దీనికి సంబంధించిన పోస్టు ఒకటి వైరల్గా మారింది. హైదరాబాద్లోని నాగోల్లో ఉన్న బీఎస్ఆర్ క్రికెట్ మైదానంలో ఈ నెల 25,26 తేదీల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించబోతున్నట్లు అందులో పేర్కొన్నారు. అంటే ఇప్పటికే ఈ టోర్నమెంట్ ముగిసిపోయింది. ఇందులో పాల్గొనాలంటే తప్పనిసరిగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారై ఉండాలి. ఇతర కులస్తులకు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hxxMdu
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment