Tuesday, 29 December 2020

క్రికెట్‌లో కులం..? బ్రాహ్మిణ్ క్రికెట్ టోర్నమెంట్... ట్విట్టర్‌లో పోస్టు వైరల్...

'బ్రాహ్మిణ్ క్రికెట్ టోర్నమెంట్...' సోషల్ మీడియాలో ఇప్పుడు దీనికి సంబంధించిన పోస్టు ఒకటి వైరల్‌గా మారింది. హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఉన్న బీఎస్ఆర్ క్రికెట్ మైదానంలో ఈ నెల 25,26 తేదీల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించబోతున్నట్లు అందులో పేర్కొన్నారు. అంటే ఇప్పటికే ఈ టోర్నమెంట్ ముగిసిపోయింది. ఇందులో పాల్గొనాలంటే తప్పనిసరిగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారై ఉండాలి. ఇతర కులస్తులకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hxxMdu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour