Monday, 21 December 2020

అబద్దాలను వల్లెవేశారు, ఇదీ లెక్క.. అమిత్ షాపై దీదీ గుస్సా.. పవార్‌తో మంతనాలు

బెంగాల్‌లో అప్పుడే ఎన్నికలకు బీజేపీ, టీఎంసీ రెడీ అయ్యాయి. రాష్ట్రం వెనకబడి ఉంది అని హోం మంత్రి అమిత్ షా పేర్కొనగా.. సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ పర్యటనలో అమిత్ షా పచ్చి అబద్దాలు చెప్పారని విరుచుకుపడ్డారు. పరిశ్రమలు, అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడిందని తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. మధ్య చిన్న తరహా పరిశ్రమల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34x6PRW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour