Monday, 21 December 2020

ఏపీలో రంగుల రచ్చ..పోలీస్ వాహనాలు వైసీపీ ప్రచార రథాలా?:అచ్చెన్నాయుడు, లోకేష్ ఫైర్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రంగుల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. అది తాజాగా జగన్ పుట్టినరోజు నాడు కూడా మరోమారు ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది. ఏపీలో ప్రభుత్వ భవనాలకు, గ్రామ సచివాలయాలకు , స్మశానాలకు, స్కూల్ లకు ఇలా ఎక్కడపడితే అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రంగులనే వేయడం రాజకీయ దుమారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nIc74j
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour