ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ నెలా గ్రామ,వార్డు వాలంటీర్ల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఖాళీ పోస్టుల వివరాలను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు జిల్లాల జాయింట్ కలెక్టర్లకు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ నవీన్కుమార్ జాయింట్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ,వార్డు వాలంటీర్ల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gwfMiX
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment