Tuesday, 8 December 2020

వాలంటీర్ల నియామకంపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ నెలా గ్రామ,వార్డు వాలంటీర్ల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఖాళీ పోస్టుల వివరాలను ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఎప్పటికప్పుడు జిల్లాల జాయింట్ కలెక్టర్లకు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ జాయింట్‌ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ,వార్డు వాలంటీర్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gwfMiX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour