ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్లో నేరెడ్మెట్ డివిజన్లో ఓట్ల లెక్కింపును నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం(డిసెంబర్ 9) ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సైనిక్పురిలోని భవన్స్ వివేకానంద కాలేజీలో లెక్కింపు కొనసాగుతోంది. బ్యాలెట్ పేపర్పై స్వస్తిక్ ముద్రకు బదులు ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఫలితాన్ని ప్రకటించనున్నారు. హైకోర్టు ఆదేశాల
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mZV7Gy
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment