Wednesday, 9 December 2020

ఏలూరు విపత్తు:జగన్ రెడ్డికి సిగ్గుచేటు -భయంతో ఊళ్లు ఖాళీ -ఈ ప్రశ్నలకు బదులేది?: పవన్ కల్యాణ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతుచిక్కని వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఇంకా పెరుగుతోంది. బుధవారం రాత్రి నాటికి మొత్తం బాధితుల సంఖ్య 585కు చేరింది. అందులో 503 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 58 మంది రోగులు ఏలూరు, గుంటూరు, విజయవాడల్లో చికిత్స పొందుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33YMxQU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour