Wednesday, 9 December 2020

టీ పీసీసీ చీఫ్ కోసం కసరత్తు, నేతలతో మానిక్కాం ఠాగూర్ మంతనాలు.. కోర్ కమిటీ భేటీ

కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కాక రేపుతోంది. రోజుకో పేరు వినిపిస్తోండగా.. హైకమాండ్ కూడా నేతల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నారు. రాష్ట్రంలో మకాం వేసిన మానిక్కం ఠాగూర్.. ఇవాళ గాంధీభవన్‌లో నేతలతో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ ఎంపిక కోసమే కోర్ కమిటీ సమావేశమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qFTyzH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour